
Tirumala Events
శ్రావణమాసం మనోహరమైన వర్షాలతో, భక్తి శ్రద్ధలతో నిండి ఉంటుంది. ఈ పవిత్ర మాసంలో వచ్చే పౌర్ణమి రోజు తిరుమల శ్రీవారి ఆలయం వైభవంగా వెలిగిపోతుంది. ఈ ఏడాది ఆగస్టు 19న వచ్చే శ్రావణ పౌర్ణమి రోజున శ్రీవారి గరుడసేవ అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీవారు గరుడ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం.
Related Posts
Godavari Water | వేడిగా ఉండే గోదావరి నీళ్లు, ఈ ప్రాంతం ఎక్కడో తెలుసా?
Shravana Putrada Ekadashi | శ్రావణ పుత్రద ఏకాదశి 2024 తేదీ, కథ, విశిష్టత & పూజ విధి
విష్ణువు కుర్మా అవతారంలో ఉన్న ఏకైక దేవాలయం? | Kurmanathaswamy temple
Shravana Masam 2024 | శ్రావణ మాసం 2024 ముఖ్యమైన రోజులు & పండుగల వివరాలు