3. తర్వాత పునరాలోచన…
మా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా దుష్ప్రచారం చేశారు. దుష్ప్రచారం చేస్తున్న ఆ వ్యక్తులను గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే… దానికి ఇది సమయం కాదు. అలాగే… ఏకపక్షంగా, మొండితనంగా ముందుకు పోవాల్సిన అవసరం మాకు లేదని టీటీడీ తేల్చి చెప్పింది. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకే కృషి చేస్తాం. ఇప్పటికైనా సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారాలను ఆపేయాలని కోరింది.
Promoted Content