
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS
Ethics Of Fisherman
చేసిన తప్పుకు శిక్ష తప్పించుకోవాలనే అనుకుంటాం అందరం. నీతిగా మనం చేసిన తప్పులకు శిక్ష అనుభవించడమే న్యాయమని భావించేవారు చాలా అరుదు.
అలా తప్పును అంగీకరించడం వల్ల న్యాయం నిలబడుతుంది. మనకు ఎల్లప్పుడూ బలాన్ని చేకూర్చేది న్యాయమే. అలా న్యాయాన్ని అంగీకరించిన జాలరుల కథ తెలుసుకుందాం.
3. చ్యవనుని వెల
అప్పుడు రాజు పురోహితునికి చెప్పి వెయ్యి మాడలు ఇప్పించమన్నాడు . చ్యవనుడు అది సరైన వెల కాదన్నాడు. లక్ష మాడలిస్తానన్నాడు నహుషుడు. అదికూడా సరిపోదన్నాడు చ్యవనుడు. తన అర్ధరాజ్యం ఇస్తానన్నాడు నహుషుడు .
అదీ సరైన వేలాకాదన్నాడు చ్యవనుడు. చివరికి తన రాజ్యమంతా ఇస్తానని అన్నాడు. అయినా సరిపోదన్నాడు మహర్షి. ఇక రాజు తన కర్తవ్యమేమిటని యోచిస్తుండగా గవిజాతుడనే మహర్షి రాజా మహర్షులకు వెలకట్టడం అసాధ్యం.
అలాగే గోవుకు కూడా. కనుక ఆయనకు వెలగా ఆ జాలరులకు ఒక గోవును ఇమ్మన్నాడు. రాజు జాలరులకు గోవును ఇవ్వగానే చ్యవనుడు సంతోషంగా ఒప్పుకున్నాడు.
రాజునే ఆదర్శంగా తీసుకున్న జాలరులు తమ తప్పుకు పరిహారంగా ఆ గోవును చ్యవనునికే ఇచ్చివేశారు. చ్యవనుడు ఎంతగానో సంతోషించి ఆ జాలరులకూ, చేపలకూ సద్గతులు ప్రాప్తిస్తాయని దీవించాడు.
Sir santhanam kosam emi pujalu cheyali
Karkata rasi, Pushyami Nakshatram