
ప్రకృతిని పరమాత్మ స్వరూపంగా, శక్తిగా పూజించడం మనకు అనాదిగా వస్తున్న ఆచారం.
మనం దేని మీదైతే ఆధారపడి జీవిస్తున్నామో, మన మనుగడ దేనివలనైతే జరుగుతున్నదో అటువంటి శక్తిని గౌరవించడం కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించడం మన కర్తవ్యం.
ఈ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడే ఆచరించి చూపించాడు. ఆ కథను తెలుసుకుందాం.
4. గోవర్ధనుని దర్శనం
శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా ప్రజలందరూ గోవర్ధన గిరిని పూజించారు. గోవర్ధనుడు సహస్రబాహుడై మానవాకారాన్ని ధరించి దర్శనమిచ్చాడు.
అందరినీ ఆశీర్వదించాడు. బ్రహ్మాదులు కూడా ఆ కార్యక్రమానికి విచ్చేశారు. ఆ ఉత్సవం అత్యంత వైభవంగా ముగిసింది.
తరువాత ఇంద్రుని ఆగ్రహానికి ప్రజలు కష్టాల పాలుకాకుండా ఆ గోవర్ధనుడే గోపాలుని చేతి గొడుగై ప్రజలను కాపాడాడు.
Promoted Content