
After Death People Take Only One Thing As Per Chanakya
1మనిషి చనిపోయాక ఏమి తీసుకేళ్ళడు, కాని ఒకటి మాత్రం తీసుకేళ్తాడు?!
మహిళలైనా, మగవారైనా మరియు వృద్ధులు చనిపోయినప్పుడు వారితో పాటు దానము , ఆస్తులు , నగలు తీసుకుని వెళ్ళలేరు. కాని ఒకటి తీసుకుని వెళతారు అది ఏమిటో తెలుసుకుందాము. ఆచార్య చాణక్య గారు ఏమని చేప్పారంటే మనిషికి జననం మరియు మరణం సహజం అయినది. జన్మించిన వారు మరణించక తప్పదు. మరణించిన వారికి ఈ భూలోకంతో సంబంధం తేగిపోతుంది. వారు తిరిగిరాని లోకానికి వెళ్లిపొతారు అని అంటారు. చనిపోయే వారు తమతో ఏం తీసుకెళ్తారో తెలుసా?. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.