
What Happened to the Wives of the Kauravas After the Kurukshetra War?
1కురుక్షేత్ర యుద్ధం తర్వాత కౌరవుల భార్యలు ఏమైపోయారు?
మహాభారతం గురించి మనం పూర్తిగా తెలియకపోయినా అందులో సంఘటనల గురించి కథలు కథలుగా వినే ఉంటాం. మహాభారతంలో ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది అంటున్నాయి మన పురణాలు. మనకు తెలియని విషయం ఏమిటంటే చాలామంది మహాభారత కురుక్షేత్ర యుద్ధంతో ముగిసింది అని అనుకుంటూ ఉంటారు కానీ, ఆ తర్వాత కూడా పాలన కొనసాగిందని చాలా మందికి తెలియదు. మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు అధికారం చేపట్టారు. ఆ తరువాత కౌరవులు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత వారిలో కొందరు మరణించారు. అయితే వీరి భార్యలు ఏమయ్యారు అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. యుద్ధం ముగిసిన తరువాత కౌరవుల భార్యలుఏమయ్యారు. దాని గురించి ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.