
4. రత్నాన్ని ఆ పల్లె పడుచు ఏం చేసింది ?
దారిలో ఆమెకు ఒక బాటసారి కనిపించాడు. అతను తాను ఎంతో ఆకలితో ఉన్నానని ఆమె వద్ద ఏదైనా ఆహారం ఉంటే పెట్టమనీ అడుగుతాడు. అప్పుడు ఆమె తనదగ్గరున్న ఆహారాన్ని అతనికి ఇచ్చింది. అప్పుడు ఆమె సంచీలో నుంచీ ఆ రత్నం బైట పడింది. ఆ బాటసారి ఆ రత్నాన్ని తనకు ఇమ్మని ఆ పల్లె పడుచును అడిగాడు. ఆమె కొంచం కూడా ఆలోచించకుండా అతనికి ఆ రత్నాన్ని ఇచ్చింది. అతను ఆ రత్నాన్ని చూసి ఇక తన జీవితమంతా నిశ్చింతగా బ్రతికేంత నిధి దొరికిందని సంతోష పడ్డాడు. ఆమెకు కృతజ్ఞతలు తెలిపి అక్కడినుండీ వెళ్ళాడు.
Promoted Content