
Terrible Hells According to Garuda Purana
1గరుడ పురాణం ప్రకారం భయంకరమైన నరకాలు
గరుడ పురాణం ప్రకారం మనిషి భూమిపై చేసే ప్రతి కర్మకు ఫలం అతను చనిపోయిన తర్వాత అతనికి ఇవ్వబడుతుంది. గరుడ పురాణం ప్రకారం 14 లక్షల నరకాల ఉన్నాయి. అందులో 15 నరకాలను భయంకరమైన నరకాలు అని మహా విష్ణువు పేర్కొన్నారు.
మనిషి మరణం తరువాత స్వర్గం లేదా నరకం అనేది చేసే ప్రతి కర్మ పైన ఆధారపడి ఉంటుంది. మనం మంచి పని చేస్తే తర్వాత అంతా మంచి జరుగుతుంది అని నమ్మాలి. ఇతరులకు మంచి చేసి, ఎవరిని బాధ పెట్టకపోతే మరణానంతరం స్వర్గం ప్రవేశం లభిస్తుంది. చెడు పనులు చేసే ప్రతి కర్మకు నరకంలో బాధపడవలసి ఉంటుంది.
హిందూ మతంలోని మొత్తం 18 మహా పురాణాలు ఉన్నాయి. ఇందులో గరుడ పురాణం ముఖ్యమైనది. ఇందులో మొత్తం 18,000 శ్లోకాలు ఉన్నాయి. వ్యాస మహర్షి గరుడ పురాణంని రచించారు. మనిషి చేసే పాపాలుకి విధించే శిక్షల గురించి గరుడ పురాణం లోతుగా వివరించారు. అందులో 15 భయంకరమైన నరకాలు తెలుసుకుందాం.