
5. మాయా తటాకం
నకులుడు ఆ నీటిని తాగబోతుండగా ఒక అశరీరవాణి ‘ ఓ మాద్రీ నందనా ఈ జలం నా అధీనం లో ఉంది. నా ప్రశ్నలకు సమాధానం చెప్పిగానీ నీవు ఈ నీటిని తాగలేవు’ అంది.
దప్పిక తో ఉన్న నకులుడు ఆ మాటలను లేక్ఖ చేయక నీటిని తాగే ప్రయత్నం చేశాడు. వెంటనే మ్రానువలే పడిపోయాడు.
అతని వెంటనే తటాకానికి వచ్చిన సహదేవుడు, అర్జునుడు , భీముడు అందరికీ అదే జరిగింది.
చివరగా వచ్చిన ధర్మ నందనుడు ఆ అశరీరవాణిని విని నీరు తాగకుండా ఆగిపోయాడు.
Promoted Content