
Yaganti Temple Sri Venkateswara Swamy Guha
యాగంటి దేవాలయం శ్రీ వేంకటేశ్వర స్వామి గుహ
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మొదటగా యాగంటి క్షేత్రంలో వెలిశారు. అగస్త్య మహర్షి యాగంటి క్షేత్రంలో వేంకటేశ్వరునికి దేవాలయాన్ని నిర్మించారని అని నమ్మకం. చిన్న అపశ్రుతి, విగ్రహం ఉన్నా గోరు విరిగిపోవడంతో గుడిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించలేకపోయారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిగా వెలసిన ఆ గుహలో అంతుచిక్కని రహస్యాలెన్నో. పవిత్ర పుణ్యక్షేత్రాలు యాగంటి ఉమామహేశ్వర స్వామి అంతుచిక్కని రహస్యాలెన్నో ఉన్నాయి.
కాలజ్ఞానంలో బ్రహ్మంగారు యాగంటి పవిత్ర పుణ్యక్షేత్రాలలో బసవయ్యా రంకేసెను అని కాలజ్ఞానం లో చెప్పబడినది. బసవయ్యా ఎందుకు పెరుగుతుంది..? ఈ ప్రశ్నలకు పరిశోధకులు దగ్గర సమాధానం లేదు. యాగంటి క్షేత్రం రహస్యం ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం మొట్ట మొదటిగా ప్రతిష్ట చేసింది ఇక్కడే.
Spiritual Related Posts
శ్రీ మహాలక్ష్మీ కటక్షంతో ఈ రాశుల వారికి మహర్దశ | Mahalakshmi Special Blessings on These Zodiac Signs
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం | Kanipakam Temple History, Seva, Darshan & Timings