
Parvathi Devi Kanyasulkam in Telugu
2. పార్వతీదేవి అన్నలు ఎందుకు వచ్చారు?
పార్వతీదేవి అన్నలు ఆమెను వివాహం చేసుకునే ముందు పరమశివుడు ఇస్తానన్న కన్యాశుల్కం వసూలు చేసుకోడానికి వచ్చామని చెప్పారు.
అప్పుడు పరమ శివుడు ఈ కుండా, నందీ తప్ప తనదగ్గర ఏమీలేదని అన్నాడు. అపుడు వాళ్ళు నలుగురూ నంది ని తీసుకుని వెళ్లడానికి నిశ్చయించుకున్నారు. నందిని జాగ్రత్తగా చూడమని దాని మూపురం రత్న గర్భితమైందని పార్వతి తన అన్నలకు చెప్పింది. వారు నలుగురు నందిని తీసుకుని వెళ్ళిపోయారు.
Promoted Content