
నేటి కాలము లో ఉన్న ఆహారపు అలవాట్లు, శ్రమ వల్ల ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా నాడీవ్యవస్థ దెబ్బతింటుంది.
యోగా లో ఉన్న వజ్రాసనం, శుప్తవవూజాసనం, పరిపూర్ణ వజ్రాసనం వేస్తే ఒత్తిడుల నుంచి దూరం కావచ్చు అనేది యోగా నిపుణుల మాట
2. సుప్త వజ్రాసనం :
వజ్రాసనంలో కూర్చోవాలి. రెండు మోకాళ్లను కొంచెం దూరంగా ఉంచాలి. రెండు పాదాల వేళ్లు దగ్గరగా వచ్చి మడమలు దూరంగా ఉండేటట్లు చూసుకోవాలి. మోచేతులు శరీరానికి పక్కగా తెచ్చి నెమ్మదిగా శరీరాన్ని వెనక్కి తీసుకెళ్లి తలను నేలకు ఆన్చాలి. చేతులు రెండూ నెమ్మదిగా కాళ్లమీద పెట్టాలి. ఈ స్థితిలో ఉండగలిగినంత సమయం ఉండి నెమ్మదిగా చేతి ఆసరాతో యథాస్థితికి రావాలి.
Promoted Content
