
3. కుశనాభుడు – అతని కూతుళ్ళు
గిరివ్రజం అనే నగరం లో కుశనాభుడు అనే రాజర్షి ఉండేవాడు. ఆయన ఘృతాచి అనే అప్సరస వల్ల నూర్గురు కుమార్తెలను పొందుతాడు.
వారు అప్సరస కడుపున పుట్టిన వారవడం చేత సహజంగానే అద్భుతమైన సౌందర్యంతో వెలిగిపోయేవారు. యుక్త వయసులో ఉన్న ఆ నూర్గురు సౌందర్యవతులూ విలాసంగా వనవిహారానికి వెళ్లారు.
ఆ వాన విహారం లో వారికి ఒక అనుకోని సంఘటన ఎదురైంది.
Promoted Content