
TTD About New Security Audit in Tirumala
3సైబర్ దాడులకు కట్టడికి:
టీటీడి పరిపాలనలో సేవ, దర్శన టికెట్లు, అద్దె గదుల బుక్కింగ్ ఇల అన్ని విభాగంలో భక్తుల ఆధార్ కార్డు డేటాను అనుసంధానం చేస్తున్నారు. ఈ పద్దతిలో సైబర్ దాడులు జరగకుండా భక్తుల సమాచారాన్ని రహస్యన్గా ఉంచేందుకు అత్యున్నత సైబర్ సెక్యూరిటీ సిస్టంను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. శ్రీవారి మాడవీధుల్లో 24X7 యాక్సెస్ కంట్రోల్ ఉండేలాగా ఏర్పాటు చేస్తూ అవసరమైన బీడీ టీం, సాయుధ దళాల సహాయం తీసుకోని, 3 అంచెల భద్రత వ్యవస్థలో భాగమైన మూడో అంచె భద్రత వ్యవస్థను బలోపేతం చయనున్నారు. సోషల్ మీడియాలో, వెబ్ సైట్లలలో తిరుమల క్షేత్రం గురించి చేస్తున్న విష ప్రచారాన్ని అరికట్టడానికి, ఒక జిల్లా ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో సైబర్ నిపుణులతో కూడిన సభ్యుల కమిటీని ఏర్పాటు చేయనున్నారు.
మరిన్ని భద్రత అంశాల కోసం తరువాతి పేజీలో చూడండి.