
2. మధ్యాహ్నభోజనం మానేయడం వల్ల కలిగే అనారోగ్యాలు ఏమిటి..?
సరైన నిర్ణయాలు తీసుకోలేక పోతారు. ఒత్తిడి మరింత పెరిగి అసహనానికి గురౌతారు. అసిడిటీ వంటి జీర్ణవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
ఇది మాత్రమే కాదు. మధ్యాన్న భోజనాన్ని మానేయడం వల్ల శరీరానికి తగిన పోషణ అందని కారణంగా త్వరగా అలసి పోవడం.
ఒళ్ళు నొప్పులు, చర్మం కాంతి విహీనం కావడం జుట్టు రాలడం వంటి సమస్యలు పెరుగుతాయి.
మధ్యాన్నం భోజనం మానేయడం వల్ల తర్వాత తినేటప్పుడు అవసరమైన దాని కన్నా ఎక్కువ తినే అవకాశం ఉంది దానివలన శరీరం లో కొవ్వు నిలువలు పెరిగి ఊబకాయం వస్తుంది.
Promoted Content