
TTD Takes Sensational Decision on Kali Nadaka Margam
అలిపిరి కాలి నడక మార్గం పునరుద్దరణ
కాలి నడక మార్గంలో తిరుమల వెళ్లే భక్తులకు విశ్రాంతి తీసుకునే అలిపిరి పాదాల మండపం వద్ద శిధిలావస్థకు చేరుకున్న రాతి మండపం. సాధారణంగా తిరుమల కాలి నడకన వెళ్లే భక్తులకు సౌకర్యం కోసం టీటీడీ రాతి మండపం పునర్నిర్మించనున్నట్లు తేలిపారు. 16వ శతాబ్దంలో కాలి నడక మార్గంలో తిరుమల వెళ్లే భక్తులకు విశ్రాంతి తీసుకునేందుకు రాతి మండపాలు ఆ టైమ్ లో పరిపాలించిన రాజులు నిర్మించారు. ఉన్న రెండు మండపాలలో ఒక్కటి బాగా శిధిలావస్థకు చేరుకుంది. ఈ కారణం చేత టీటీడీ వారు తిరిగి నిర్మాణాన్ని ప్రారంభిస్తారు అని పాలకవర్గం నిర్ణయం తీసుకుంటుంది. మండపంలో గోడ పూర్తిగా పడిపోయింది. భక్తులుకు భద్రత కోసం మండపం లోకి వెళ్లకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు . 1.35 కోట్లు రాతి మండపం పునర్నిర్మాణ ప్రారంభించనున్నారు అని టీటీడీ పాలక వర్గం తెలియజేసింది.
Navaratri Durga Puja Related Posts
తిరుమల వచ్చే భక్తులకు కొత్తగా మార్చిన నియమాలు తెలుసుకోండి!? | Tirumala Darshan New Rules
తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాల పూర్తి వివరాలు | Tirumala Brahmotsavam 2023 Schedule & Rituals
విజయవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి 2024 మహోత్సవాలు | Vijayawada Dasara Navaratri Utsavalu 2024
శ్రీ మహా చండీ దేవి దసరా శరన్నవరాత్రి అలంకారం విశేషాలు, అవతార చరిత్ర| Sri Maha Chandi Devi
Aishwarya Deepam | ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి? విశిష్ఠత & వెలిగించే విధానం
దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని అన్ని రూపాలలో కొలవడానికి గల కారణం?