ఆయుర్వేద పరం గా అందమైన పిల్లలు పుట్టడానికి
నీడలో ఎండబెట్టిన లేత తుమ్మ ఆకు 50 గ్రా , తామర గింజల పప్పు 10 గ్రా , పటికబెల్లం 60 గ్రా ఈ మూడు వస్తువులు కలిపి ముద్దగా దంచి భద్రపరుచుకోవాలి. గర్భం వచ్చిన 4 వ మాసం నుంచి ప్రతిరోజు ఉదయం పూట ఆ ఔషధాన్ని 3 గ్రా మొతాదుగా ఒక కప్పు ఆవుపాలతో కలిపి సేవించాలి . ఈ విధంగా 40 రోజుల పాటు చేస్తే పుట్టే పిల్లలు ఎంతో అందంగా ఆరొగ్యముగా పుడతారు.
************** కాళహస్తి వెంకటేశ్వరరావు *******