
Changes in Divya Darshan Tokens By TTD
1శ్రీవారి దివ్య-సర్వ దర్శనం టోకెన్ల జారీలో మార్పు
తిరుమల శ్రీవారి దర్శనం కోసం అలిపిరి నడక మార్గం ద్వార వచ్చే భక్తులకు టోకేన్ల జారీపై టిటిడి కీలక ప్రకటన చేసింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టికేట్స్ ఇచ్చేవారు, కాని ఇప్పుడు ఆ కౌంటర్ ప్రదేశాన్ని మార్చేశారు. టోకేన్లు ఉన్న భక్తులకు కొన్ని సూచనలు చేసింది. వేసవి సేలవులు కావడంతో ఇప్పటి నుంచి భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటం వలన కొన్ని నిర్ణయాలు తీసుకోనుంది.
దివ్య దర్శనం టోకెన్ల కేంద్ర మార్పు (Divya Darshan Tokens Issue Centre Changed):
అలిపిరి నడక మార్గంలో వచ్చే వారికి భూదేవి కాంప్లెక్స్ దగ్గర దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తున్నారు. ఈ టోకెన్స్ ని అలిపిర్ మార్గంలో ఉన్న గాలిగోపురం 2083వ మెట్టు వద్ద ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలి, లేకపొతే దర్శనానికి అనుమతించరు. వేరె మార్గంలో వెళ్ళినా కూడ దర్శనానికి అనుమతించరు. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు యధావిధిగా దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు.