అయోధ్య రామమందిరంలో జనవరి 22నే శ్రీ రామ్ లల్లా విగ్రహంకి ప్రాణ ప్రతిష్ట చేయడానికి ప్రధాన కారణాలు!? | Why 22nd January 2024 Ayodhya Ram Mandir Inauguration

0
1194
Why lord rama's idol was installed on 22nd January
What are the Reasons For Ayodhya Ram Mandir Sri Ram Lalla Inauguration on 22nd January 2024

Why 22nd January 2024 Ayodhya Ram Mandir Sri Ram Lalla Prana Pratishtha

2Reasons For Ayodhya Ram Mandir Sri Ram Lalla Inauguration on 22nd January 2024

శ్రీరాముని జన్మ సమయంలో ప్రాణ ప్రతిష్ట:

1. జనవరి 22న మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట చేస్తారు.
2. శ్రీరాముడు మన హిందూ పురాణాల ప్రకారం అభిజిత్ ముహూర్తంలో జన్మించడం జరిగింది.
3. ఈ సంవత్సరం అభిజిత్ ముహూర్తం జనవరి 22న మధ్యాహ్నం 12.30 గంటలకు.
4. ఈ యొక్క అభిజిత్ ముహూర్తం 11:51 AM నుండి 12:33 PM వరకు ఉంటుంది.
5. ఈ జనవరి 22న ప్రాణ ప్రతిష్ట చేయడానికి ఇది ప్రధానమైన కారణం.

అభిజిత్ ముహూర్తం:

1. మన పురాణాలలో శివుడు ఈ అభిజిత్ ముహూర్తంలో త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సమ్హరించాడని చెబుతారు.
2. ఈ అభిజిత్ ముహూర్తం శత్రువుల పతనాన్ని చూచిస్తుంది.
3. అభిజిత్ ముహూర్తం ఎల్లప్పుడూ విజయాన్ని గుర్తు.
4. ఈ సమయంలో ఏ పని చేసిన విజయం లభిస్తుంది.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.