పిసినారితనానికి అత్యాశ తోడైతే?

0
6475

fm_2011_1

6. రైతు ఏమి చేశాడు?

చెట్టుకు వేళ్లాడుతూ దయనీయ స్థితిలో ఉన్న ఉన్న ఈ ముగ్గురినీ చూసిన రైతు దేవయ్య మాటలను, అతను చూపే పేరాశనూ పట్టించుకోకుండా వెంటనే ఒక నిచ్చెన తీసుకువచ్చి ముగ్గురినీ కిందకు దింపాడు. దేవయ్య తన పేరాశకు సిగ్గుతో తలవంచుకున్నాడు. మావటీ, రౌతూ ఇద్దరూ తాము మానవత్వం మరచి కేవలం లాభం కోసమే సాయానికి ఒప్పుకున్నందుకు సిగ్గుపడ్డారు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here