
What Happened to the Wives of the Kauravas After the Kurukshetra War?
2పాండవులు ఎవరి కౌరవుల భార్యలకు ఎలాంటి గౌరవం ఇచ్చారు? (What Kind of Respect Did the Pandavas Give to the Wives of the Kauravas?)
కర్ణుడి యొక్క భార్యకు పాండవులు చాలా గౌరవం ఇచ్చారు. అలాగే ఆమెకు ఉన్నత స్థానాన్ని కూడా ఇచ్చారు. ఆమె యొక్క కొడుకును కూడా పాండవులు చాలా బాగా చేసేవారు. కర్ణుడు యొక్క కొడుకుకి అర్జునుడే దెగ్గర ఉండి ధనుర్విద్య నేర్పించాడు. దుర్యోధనుడు యొక్క భార్య కలియుగ రాజు యొక్క కుమార్తె. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఆమె ఏమైది అనే విషయం ఎవరికీ తెలియదు. దుర్యోధనుడికి లక్ష్మణ అనే కూతురు మరియు లక్ష్మణ్ అనే కొడుకు ఉన్నారు. లక్ష్మణ్ పదమూడవ రోజు యుద్ధంలో అభిమానుడి చేతిలో మరణించాడు.
దుర్యోధనుడి కుతురిని సంభవుడు ఎత్తుకు వెళ్లి పెళ్లి చేసుకుంటాడు. పాండవులు యుద్ధంలో గెలిచిన తర్వాత ధృతరాష్ట్రుడు మరియు గ్రందారి తమ కుమారులు మరియు కుర్రోడు ధనులు చనిపోయిన వార్త తెలుసుకుని వారిని చూడాలని యుద్ధభూమికి వెళతారు. ఈ వార్త విన్న శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి వారిని పరామర్శిస్తారు. కొడుకుల మృతదేహాలను చూసిన గాంధారికి బాగా కోపం వస్తుంది. అంతా శ్రీకృష్ణుడు వల్లే జరిగిందని అంటాడు. యుద్ధం ముగిశాక ధృతరాష్ట్రుడు మరియు గాంధారి విదురుడు వారంతా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతారు. తరువాత కౌరవుల యొక్క భార్యలను పాండవులే జాగ్రత్తగా చూసుకుంటారు. పాండవుల యొక్క భార్యలు కూడా వారిని బాగా ఆదరిస్తారు. ఆ తరువాత వేదవ్యాసుడు అద్భుతాన్ని సృష్టిస్తాడు. కురుక్షేత్రం యుద్ధంలో మరణించిన వారిని తన యొక్క శక్తితో ఒక్కరోజు కు తిరిగి తీసుకురాగలిగాడు. వారంతా తమ తల్లిదండ్రులను, సోదరులను మరియు వారి యొక్క భార్యలను కలుసుకుంటారు. కౌరవుల యొక్క భార్యలకు వ్యాసుడు ఒక వరం ఇస్తాడు. అది ఏమిటంటే ఎవరైతే భగీరథ నదులలో స్నానం ఆచరిస్తారో, వారు తమ భర్తలను చేరుతారని చెబుతారు. ఆయన చెప్పిన దానిలాగే ఆ నదిలో స్నానం ఆచరించి తమ భర్తల వద్దకు చేరుకున్నారు.
Spiritual Related Posts
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం | Kanipakam Temple History, Seva, Darshan & Timings
తులసి మొక్కను ఈ రోజుల్లో తాకడం వలన లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. | Tulasi Puja Rules