
3. స్త్రీల బట్టంటు రోగాలకు
ఒక లీటరు మంచి నీటిలో అశోకమాను బెరడు 100 గ్రా నలగగొట్టి వేసి పావు లీటరు కషాయం మిగిలేవరకు మరగబెట్టి వడపోసి దించి దాన్ని రెండు బాగాలుగా చేసి ఉదయం సగం, సాయంత్రం సగం మొతాదుగా తగినంత కండచక్కెర కలిపి తాగుతుంటే స్త్రీల తెలుపు,ఎరుపు, పసుపు , నలుపు రంగులతో స్రవించే బట్టంటు వ్యాధి హరించి పొతాయి .
ఇదే కషాయాన్ని ఉపయోగిస్తుంటే యోని శూల , యోని మంట మొదలయిన యోని సమస్యలు కూడా తగ్గిపోతాయి .
Promoted Content