
నిజమైన నైవేద్యం (ఈ రోజు కధ) | True offering to God
మనం భగవంతునికి నైవేద్యం పెట్టడానికి రకరకాల వంటలు చేస్తాం. భగవంతుడు సర్వవ్యాపకుడని అంగీకరిస్తాం. కానీ ఆకలంటూ ఎవరైనా వచ్చినప్పుడు అన్ని జీవులలోనూ ఉన్న భగవంతుని గుర్తించము. ఆ కనువిప్పు కలిగించే చక్కని కథ తెలుసుకుందాం.
3. ఈ కథ తెలిపే నీతి
హైందవ ధర్మం ప్రకారం భగవంతుడు సర్వాంతర్యామి. అన్ని జీవులలోనూ భగవంతుని దర్శించగలిగిన వాడు నిజమైన భగవద్భక్తుడు. కేవలం యజ్ఞ యాగాది క్రతువులు చేయడం వలన ఎటువంటి ఫలితమూ ఉండదు. అందుకే ప్రాచీనకాలం లో రాజులు, ఋషులు ప్రతి పూజలోనూ, యజ్ఞ యాగాది క్రతువుల తరువాతా తప్పక అన్న సంతర్పణలు, దాన ధర్మాలు చేసేవారు. పరోపకారమే పరమాత్ముని సేవ.
Promoted Content
Nice story