గత కొంతకాలంగా హిందూ ధర్మం పైన విషం కక్కుతున్న కత్తి మహేష్ అనే ఉన్మాదికి ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలింది.
భావప్రకటన హక్కు ను అడ్డు పెట్టుకొని హిందూ మతం లోని ప్రధానమైన అంశాలు ఐనటువంటి ఓంకారం, సుప్రభాతం చివరికి హిందువులు ధర్మానికి ప్రతిరూపంగా భావించే రాముడిపైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన దగుల్బాజీ ను ఆరునెలల పాటు నగర బహిష్కరణ చేయడం జరిగింది.
స్వామి పరిపూర్ణానంద వారి ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్మాగ్రహయాత్ర జరుగకపోయిననూ ఆయన సంకల్ప బల ప్రభావం కారణంగా హైందవ ధర్మ శక్తి ప్రతీ హిందువుకూ నరనరాన పాకడం ద్వారా వేలాదిమంది హైందవ సోదరులు స్వామి వారి పిలుపు మేరకు రోడ్లపై రావడం వలన ప్రభుత్వం స్పందించి ఆ కత్తి మహేష్ అనే మతకలహాలు సృష్టించే వాడిని నగర బహిష్కరణ చేయడం జరిగింది.