
ఈ రోజు కధ – దివ్య ఫలం In Telugu
మన అనుకుని మనం తాపత్రయ పడే మనుషులంతా నిజానికి మనవాళ్లు కాకపోవచ్చు. మనం ఎవరికోసమైతే తపించి కూడబెట్టిన విలువైన సంపదను ధారాదత్తం చేస్తామో వారు దానికి అర్హులు అవునా కాదా అన్న విచక్షణ తప్పనిసరిగా ఉండాలి.
ప్రాప్తాన్ని తప్పించడం ఎవరితరమూ కాదన్న పరమసత్యాన్ని తెలిపే కథ తెలుసుకుందాం. మనందరికీ సుపరిచితుడైన సుభాషిత కర్త భర్తృహరి కథ ఇది.
2. పేద బ్రాహ్మణుని ఔన్నత్యం
భర్తృహరిపాలనలో రాజ్యం సుభిక్షంగా సుఖంగా విలసిల్లసాగింది. అతని రాజ్యం లో ఒక పేద బ్రాహ్మడు, భువనేశ్వరీ దేవి ఉపాసకుడు ఉండేవాడు. అతని పూజలకు మెచ్చిన అమ్మవారు అతనికి సాక్షాత్కరించింది.
జరామరణాలు అతని దరిచేరకుండా ఉంచే ఒక దివ్యఫలం ప్రసాదించింది. అప్పుడాబ్రాహ్మడు ‘అమ్మా ఈ పేద బ్రాహ్మడు ఎన్ని సంవత్సరాలు జీవించినా ఈ ప్రపంచానికి లాభమేమిటి..!
మా మహారాజుకు ఈ ఫలాన్ని ఇస్తాను ఆయన కలకాలం దేశాన్ని సుభిక్షంగా పాలిస్తాడు.’ అని అన్నాడు. మహారాజు వద్దకువెళ్లి అతనిని ఆశీర్వదించి ఆ ఫలాన్ని అందించాడు.
కానీ ఆ దివ్యఫలం భుజించే ప్రాప్తం అతనికి లేకపోయింది.
Comment:Hariome app is very use full app.thank you.