
శకటాసురుని కథ | The story of Shakatasuruni
నేడు చెట్లను నరికివేయడం వల్ల అకాల వర్షాలు, ప్రమాదకరమైన ఎండలు,పూర్తిగా సమతౌల్యత లేని వాతావరణం నెలకొంది.
పచ్చని చెట్ల విలువ మనం ఈనాడు స్పష్టంగా తెలుసుకుంటున్నాం. చెట్లను అనవసరంగా నాశనం చేయడం ధర్మ విరుద్ధం.
అవసరార్థమై ఒక చెట్టును ఉపయోగించినప్పుడు దానికి బదులుగా నాలుగు చెట్లను నాటమని ధర్మశాస్త్రంలో చెప్పబడింది.
నిష్కారణంగా చెట్లను నాశనం చేయడం ఎంతటి దోషమో తెలిపే పురాణకథ తెలుసుకుందాం.
4. శకటాసురుని కథ చెప్పే నీతి
ప్రకృతిని పరమాత్మగా భావించి పూజించే సంస్కృతి మనది. వృక్షాలను భగవంతుని రూపంగా పూజించడం హిందువుల ఆచారం.
అందుకే నిష్కారణంగా వృక్షాలను నాశనం చేసిన ఉత్కచుడు మునిశాపానికి గురికావలసివచ్చింది. ప్రకృతి పట్ల మానవులు ప్రవర్తించవలసిన తీరుని శకటాసురుని కథ తెలుపుతుంది.
Promoted Content