
Sri Venkateswara Swamy Temple in Karimnagar Bhumi Puja
కరీంనగర్లొ శ్రీ వెంకటేశ్వర ఆలయ భూమి పూజ
తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో కరీంనగర్ నగరంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించనున్నారు. ఈ ఆలయానికి తెలంగాణ ప్రభుత్వం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. వీటికి సంభందించిన పత్రాలను హైదరబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్లో తెలంగాణ అధికారులు టీటీడీ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ నగరంలో రూ.20 కోట్ల వ్యయంతో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్నామని తెలియజేశారు.
ఈ నెల మే 31వ తేదిన ఉదయం 7:26 కి ఆలయ శంకుస్థాపన చేస్తామన్నారు. తర్వాత అదే ప్రాంగణంలో సాయంత్రం నుంచి వేంకటేశ్వరుని కల్యాణోత్సవం జరపనున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం కరీంనగర్ పద్మానగర్లో నిర్మించబోయే శ్రీ వారి ఆలయం కోసం అంతరాలయం, గోపురాలు, బాహ్యాలయ నిర్మాణాల నమూనాలతో పాటు మూల విరాట్టు, పోటు, ప్రసాద వితరణ కేంద్రం తదితర అన్ని అంశాలను పరిశీలినలో ఉంది అని టీటీడీ అధికారులు చెప్పారు.
Related Posts
శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త! మల్లిఖార్జున స్వామిని దర్శించుకోవడానికి ఇదే సరైన సమయం, ఎందుకంటే?
తిరుమలలో ఎంత రద్దీ ఉన్నా శ్రీవారి శీగ్ర దర్శనం ఈ ప్రత్యేక ప్యాకేజీతోనే సాధ్యం | IRCTC Tirupati Tour
శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు ముహూర్తం ఖరారు.. ఆ రోజునుంచే దర్శనాలు ప్రారంభం
తిరుమల శ్రీవారి అలయంలోకి మొబైల్ ఫోన్ ఎలా వచ్చింది? టీటీడీ సమాధానం ఏమిటి?
భాదలను తరిమేసే శక్తివంతమైన నివారణ | Powerful Remedy To Rid Problems
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వాచీలు కావాలా? అయితే ఇలా చేయండి | TTD E Auction Of Srivari Watches
టీటీడీ శ్రీవారి భక్తుల కోసం కొత్త కార్యక్రమం ప్రారంభించనుంది…
సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి వారి నిజరూప దర్శనం, అప్పన్నకు రెండోవిడత చందన సమర్పణ
టీటీడీ పేరుతో మరో నకిలీ వెబ్సైట్, ఇదే అధికారిక వెబ్సైట్ | TTD Official Website vs Fake Websites
శ్రీవారి భక్తులకు తిరుమల కొండపై మరో ఉచితం | TTD Another Free Seva to Devotees
తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes