మహా భారతం లో కచ దేవయానుల కథ చాలా ప్రసిద్ధమైనది. అందులో భాగంగా దేవగురువు బృహస్పతి కుమారుడైన కచునికీ, దైత్య గురువు శుక్రాచార్యునికీ మధ్య జరిగిన కథ మనకు ఎన్నో గొప్ప విషయాలను చెబుతుంది. ఆ కథను తెలుసుకుందాం.
7. శుక్రాచార్యుని నిర్ణయం ఏమిటి?
కడుపులో ఉన్న కచునికి మృతసంజీవనీ విద్యను ఉపదేశించాడు శుక్రాచార్యుడు. అప్పుడు కచుని బ్రతికించి తాను చనిపోయినా తనను ఆ శిష్యుడే తిరిగి కాపాడతాడని భావించాడు. ఆయన నమ్మకం నిజమైంది.
శుక్రాచార్యుని పొట్ట చీల్చుకుని వచ్చిన కచుడు ఆయనను మళ్ళీ బ్రతికించాడు. తాను మృతసంజీవనీ విద్య కొరకే వచ్చాడు కనుక తిరిగి వెళ్లడానికి అనుమతినివ్వమని శుక్రుని కోరాడు.
Promoted Content