
Good News for the Tirumala Shrivari Devotees By TTD
2ఫేస్ రికగ్నిషన్ విధానం ఫలితాలు (Face Recognition System Result)
మార్చి 1 నుంచి వచ్చిన ‘‘ఫేస్ రికగ్నిషన్’’ విధానం మంచి ఫలితాలను ఇస్తుంది అని తెలిపారు. ఈ విధానం వలన దళారుల దోపిడి సమిసిపోయింది అని మరియు గదులు రొటేషన్ చేసే విధానం కూడా ఆగిపోయిందని అని సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు నిజమైన భక్తులే గదులు పొందుతున్నారు. అందుకే ఈ విధానన్ని రాబోయే రోజుల్లొ ఇంక పటిష్టం చేస్తం అని విన్నవించుకున్నారు.
శ్రీవారి సర్వ దర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు, రిఫండ్ చెల్లింపునకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని మార్చి 1 నుంచి టీటీడీ ప్రయోగాత్మకంగా అమలు చేసింది. ఇది భవిష్యత్తులో మొబైల్ యాప్ ద్వారా దర్శనం, లడ్డూల పంపిణీలో అవకతవకలు జరిగే అవకాశం ఉండదని టీటీడీ భావిస్తోంది.
Related Posts
తిరుపతి దేవస్థానం మార్చి 1 నుంచి దర్శనం కోసం కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది
శ్రీవారి దర్శనం నిమిషాల్లోనే కొత్త రికార్డు..!! Tirumala Tirupati Devastanam
TTD Vaikunta Ekadasi Special Entry Tickets Released – తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్లు విడుదల