
5. వాయుదేవుడు వారికి ఏమని బదులు ఇచ్చాడు..?
కుశనాభుని కూతుళ్ళు మాట్లాడిన మాటలకు వాయుదేవునికి గర్వభంగమైంది. దానితో ఆయన వారందరినీ కుబ్జలుగా (గూని గల మరుగుజ్జులుగా) మారిపొమ్మని శపించాడు.
అద్భుత సౌందర్య రాశులైన ఆ కన్యలంతా కురూపులుగా మారిపోయారు. వారంతా చింతాక్రాంతులై తండ్రిని చేరుకున్నారు.
Promoted Content