3. పందెం లో ఎవరు గెలిచారు?
తల్లిని గెలిపించాలని కద్రువ పుత్రులైన నాగులు గుర్రం తోకను చుట్టుకుని ఆ తోక నల్లగా కనిపించేలా చేశారు. ఈ కుట్ర తెలియని వినత కద్రువ చేతిలో ఓడి, బందీ అయి, దాసీగా అక్కడ అష్టకష్టాలు పడసాగింది. తన తల్లిని చెర విడిపించాలని గరుత్మంతుడు నాగులతో తగవులాడాడు. చివరికి నాగులు ఒక షరతుతో వినతను చెర నుండీ విడుదల చేయడానికి ఒప్పుకున్నారు.
Promoted Content