
3. వరుణ దేవుడు గౌతముని ప్రార్థనను మన్నించాడా?
వర్షాలు కురిపించమని వరుణ దేవుని ప్రార్థించగా , ఆయన చలించలేదు. గౌతముని ప్రార్థనలు తనను చేరకుండా ఉండాలని సూక్ష్మరూపాన్ని ధరించి వరుణలోకానికి వెళ్లిపోయాడు.
వరుణుడు తన లోకానికి వెళ్లిపోయాడని గౌతముడు తెలుసుకుని అటువైపుగా ప్రయాణం సాగించాడు. గౌతముని రాకను తెలుసుకున్న వరుణుడు తన శ్రద్ధావతీ నగరం చుట్టూ దట్టమైన మేఘాల తో కట్టడి చేశాడు.
మహర్షి వాటిని కూడా తప్పించుకుని వారునుని చేరుకుని నేలకు రమ్మని వేడుకున్నాడు. కానీ వరుణుడు అంగీకరించలేదు.
Promoted Content