
Chandanotsavam at Simhachalam Temple on vaishaka Pournami
సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామికు రెండోవిడత చందన సమర్పణ
సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి వారి నిజరూప దర్శనం కోసం భక్తులు ప్రపంచం నలు ములాల నుండి వేలాదిగా తరలి వస్తారు. భక్తులందరూ నియమనిష్ఠలతో లక్ష్మీ నరసింహ స్వామి వారి నిజరూప దర్శనం చేసుకున్నారు. నిజరూప దర్శనం తర్వాత మొదటి విడత చందన సమర్పణ చేయడం జరుగుతుంది. సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి వారికి రెండో విడత చందన సమర్పణ శుక్రవారం జరుగుతుంది. స్వామివారికి ఆర్జిత సేవలు అధికారుల రద్దు చేయడం జరిగింది. వైశాఖ పౌర్ణమి మరియు బుద్ధ పూర్ణిమ సందర్భంగా స్వామి వారికి రెండో విడత చందన సమర్పణ శాస్త్రోక్తంగా 3 మణుగుల చందనాన్ని సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి వారికి సమర్పించనున్నారు.
మే 5వ తేది శుక్రవారం నాడు తెల్లవారుజామున 2.30 Pm సుప్రభాత సేవ పూర్తి చేశారు. తర్వాత స్వామి వారికి రెండో విడత చందన సమర్పణ వేదమంత్రోశ్చరణలు 3 మణుగుల చందనాన్ని సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి వారికి సమర్పించారు.
Related Posts
టీటీడీ శ్రీవారి భక్తుల కోసం కొత్త కార్యక్రమం ప్రారంభించనుంది…
తిరుమల శ్రీవారి భక్తులకు మరో కన్నుల పండుగ | Upcoming Celebration in Tirumala
సింహాచలం అప్పన్న చందనోత్సవంలో వీటి వల్ల ఇబ్బందులు పడిన భక్తులు
టీటీడీ పేరుతో మరో నకిలీ వెబ్సైట్, ఇదే అధికారిక వెబ్సైట్ | TTD Official Website vs Fake Websites
శ్రీవారి భక్తులకు తిరుమల కొండపై మరో ఉచితం | TTD Another Free Seva to Devotees
తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes
శ్రీవారి భక్తుల కోసం టిటిడి కొత్తగా తీసుకున్న కీలక నిర్ణయాలు
తిరుమల శ్రీవారి భక్తులకు రెండు శుభవార్తలు..లడ్డుతో పాటు మరో ప్రసాదం…
కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!
స్వచ్చమైన గంగా జలం లీటర్ బాటిల్ ఎంత?! ఒక్క చుక్క నాలుకపై పడితే చాలు పాపాలు తొలగిపోతాయి!
తిరుమల శ్రీవారి కానుకల వేలం! ఏమేమి వస్తువులు? ఎలా దగ్గించుకోవాలి? | TTD Updates
కాశీ ప్రసాదం మరియు పేరులో మార్పు! | Kashi Prasadam and Change in Name of Prasad!