
Mysteries of the Original Idol of Sri Ramachandra Swamy at Bhadrachalam
2భద్రుడు కథ (Story of Bhadrudu)
అసలు భద్రుడు ఎవరు అంటే మేరు పర్వత రాజుకి 2 కొడుకులు. రత్నుడు, భద్రుడు. ఇద్దరూ విష్ణు భక్త్తులు. ముక్తి పొంది పర్వతాలుగా మారారు. రత్నుడు అన్నవరం లో రత్నగిరిగా, భద్రుడు భద్రాచలం లో ” భద్రగిరి’ గా మారారు. ఆ వరం ఏంటంటే నేను తిరిగే ఈ కొండల్లో నీవు కొలువై వుండాలి. దానికి రాముడు నేను ఇప్పుడు సీతను వెతకటానికి వెళ్తున్నాను. తాను దొరికిన తర్వాత తిరిగి వచ్చినపుడు నీ కోరిక తీరుస్తాను అని మాట ఇచ్చి వెళ్ళిపోయాడట. కానీ తర్వాత రాముడు తాను ఇచ్చిన మాట మరచిపోయి తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అది తెలిసిన భద్రుడు ఘోర తపస్సు చేయటంతో శ్రీ మహావిష్ణువు రామావతారంలో సీతాలక్ష్మణ సమేతంగా వచ్చి ఆ కొండపై వెలిసాడు.