
New Rules For Room Booking & Laddu in Tirumala
2బుక్కింగ్ నియమాలు (New Room Booking Rules in Tirumala)
1. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వార ఏవరైతే రిజిస్ట్రేషన్ సమయంలో ఉన్నారో వారె మళ్ళి ఖాళీ చేసే సమయంలో కూడ ఉండాలి. ఇలా అయితేనే డిపాసిట్ రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
2. ఒకసారి తమ ఆధార్ కార్డుతో గదులు పొందిన భక్తులు మళ్లీ 30 రోజుల తర్వాతే టీటీడీకి సంబంధించిన గదులు పొందేందుకు అవకాశం ఉంటుంది.
సీఆర్ ఓ దగ్గర ఇంకో కౌంటర్:
అడ్వాన్స్ బుకింగ్, కరెంటు బుకింగ్ లో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వసతి గ్రుహాల కోసం పేర్ల నమోదు కౌంటర్లను ప్రయోగాత్మకంగా త్వరలో సీఆర్ఓ వద్దకు మార్చనున్నట్లు టీటీడీ తెలిపింది.