
Madurai Meenakshi Temple History
1పాచికలాటలో ఓడిన మీనాక్షి అమ్మవారు.
మధురను పాలించే పాండ్యరాజులంతా మీనాక్షి అమ్మవారిని కులదేవతగా ఆరాధిస్తారు. పగలంతా అమ్మలా ఉండే మీనాక్షి అమ్మవారు రాత్రి వేళలో తామస శక్తి గా మారి ప్రాణ హింస చేసేది. రాజు ఆమెను శాంతిపరచడానికి ప్రపంచంలోని వేదపండితులచే ఎన్నో యజ్ఞాలు, యాగాలు చేయిస్తాడు కానీ లాభం ఉండదు. ప్రజలంతా రాత్రి కాగానే ఎవరి గృహాల్లో వారు బందీలయ్యేవారు. తరువాత ఏం జరిగిందనేది మనం ఈ వీడియో చూసి తెలుసుకుందాం.
Part 1:
నెక్స్ట్ పార్ట్ కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.