
Temple Prayer of Our Ancestors
1గుడికి వెళ్ళినప్పుడు మన పూర్వీకులు ఏమి చేసేవారు?
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
దర్శనం అయ్యాక గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన చేసేవారు. ఆ ప్రార్థన ఏమిటంటే:
అనాయాసేన మరణం
వినా ధైన్యేన జీవనం
దేహాంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరం
ఈ ప్రార్థన యొక్క అర్థం ఏమిటి?
అనాయాసేన మరణం: నొప్పి లేకుండా, బాధ లేకుండా మరణం
వినా ధైన్యేన జీవనం: ఎవరిపైనా ఆధారపడకుండా, ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితం
దేహాంతే తవ సాన్నిధ్యం: మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు భగవంతుని దర్శించుకునే అవకాశం
దేహిమే పరమేశ్వరా: ఓ పరమేశ్వర, నాకు ఈ మూడు వరములు ప్రసాదించు
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.