
Sabarimala Temple Story & History
1శబరిమల చరిత్ర
శబరిమల దక్షిణ భారతదేశంలో కేరళ రాష్ట్రంలో ఒక ప్రసిద్ధి పుణ్యక్షేత్రం.ఇక్కడ కొలువైన దేవుడు హిందువులు ఆరాధ్య దైవం అయ్యప్ప స్వామి. భక్తులు అంత హరిహరసుతుడు భావించి పూజిస్తారు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం పత్తినంతిట్ట జిల్లాలో సముద్ర మట్టం నుండి సుమారు 4,134 అడుగుల ఎత్తులో దట్టమైన 18 కొండల మధ్య ఉన్న అడవులు కేంద్రీకృతమై ఉంటుంది. అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుండి భక్తులు నిత్యం వస్తూ ఉంటారు. ఎక్కువగా భక్తులు పెద్ద సంఖ్యలో యాత్ర నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో పూర్తి అవుతాయి.
శబరిమల ఆలయ చరిత్ర (Sabarimala Temple Story)
శబరిమల ఆలయం ఏ సంవత్సరంలో కట్టారు అని పరిపూర్ణమైనది అధరాలు లేవు.
శబరిమల ఆలయం ఏ రోజుల్లో తెరిచి ఉంచుతారు (On Which Days is the Sabarimala Temple Open?)
మండల పూజ (Mandala Puja) – నవంబర్ 17
మకరవిళక్కు (Makara Vilakku Mahotsavam) – జనవరి 14
మకర జ్యోతి (Makara Jyoti) – జనవరి 14వ
తర్వాత అన్నీ రోజులు గుడి మూసి ఉంచుతారు. కానీ ప్రతీ మలయాళ నెలలో ఐదు రోజుల పాటు గుడిని తెరచియుంచుతారు.
అయ్యప్ప దేవాలయ నిర్మాణం
అయ్యప్ప జన్మించిన అదే సమయంలో దైవ ప్రేరణ వలన పందళ దేశాధీశుడు వేట నిమిత్తం అటుగా వస్తాడు పరమ శివుడి గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు. సంతానం లేక బాధపడుతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని అనుకున్నాడు రాజశేఖరుడు. సంతోషంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తాడు. ఆ శిశువును చూసి అతని భార్య కూడా ఎంతగానో ఆనందిస్తుంది. ఆయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన ఏడాది తిరిగే సరికి రాజశేఖరుని భార్య మగబిడ్డకి జన్మనిస్తోంది. మణికంఠుని సాత్విక గుణం వల్ల అయ్యా అని మరికొందరు ‘అప్పా అని మరికొందరు 2 పేర్లూ కలిపి ‘అయ్యప్ప’ అని పిలిచేవారు. తగిన వయసురాగానే మహారాజు కొడుకులిద్దర్నీ కలిపి గురుకులానికి పంపిస్తాడు. రాజ గురువు అయ్యప్పను అవతారపురుషునిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి తప్పనిసరి అతి ముఖ్యమైన కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులంలో విద్యనభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్యపట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. పెంచినా తల్లికి రాజ్యపట్టాభిషేకం ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులి పాలు కావాలని చెప్పిస్తుంది. నేవెళ్ళీ తీసుకు వస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప. రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకొంటాడు. కాని తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వద్దు అనుకుని అయ్యప్ప స్వామి తనకు పట్టాభిషేకం వద్దు అనుకుని ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరిక కోరతాడు. బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని అయ్యప్ప స్వామి కొరతడు . అలా కట్టిన ఆలయ ప్రదేశము శబరిమలలో ఉంది. అక్కడ అయ్యప్ప స్థిర నివాసం ఏర్పరచుకొని తన భక్తుల పూజలందుకొంటున్నాడని భక్తుల గట్టి నమ్మకం మరియు విశ్వాసం.
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
Hindu Temples Guides Related Posts
ప్రపంచంలోనే ఒకే ఒక్క యముడి ఆలయం!? Dharmapuri Yama Dharmaraja Temple
వాడపల్లి వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు | Vadapalli Sri Venkateswara Swamy Brahmotsavam Dates 2023
వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం | Vadapalli Sri Venkateswara Swamy Temple History
పూరీ జగన్నాథ ఆలయానికి ఎలా చేరుకోవాలి? | How to Reach Puri Jagannath Temple & Visiting Places?
పూరీ జగన్నాథ ఆలయ దర్శన & పూజా సమయాలు | Puri Jagannath Temple Timings, Puja & Entry Fee
పూరీ జగన్నాథ ఆలయ చరిత్ర, రహస్యాలు & విశేషాలు | Shree Puri Jagannath Temple History & Secrets