
Pournami Garuda Seva in Tirumala on May 2023
1తిరుమలలో పౌర్ణమి గరుడసేవ
తిరుమల అంటేనే ఎప్పుడు భక్తులతో, శ్రీవారి సేవలు, నామ స్మరణంతో ఎప్పుడు ఎడుకొండలు మార్మోగుతుంది. మే 5న కూడ పౌర్ణమి సందర్భంగా గరుడసేవ వైభవంగా జరుగనుంది. ఈ సేవ ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజు తిరుమలలో నిర్వహిస్తారు.
ఈ సేవలో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.