కేరళ తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి పేరు చెబితే లక్ష కోట్ల విలువైన బంగారు నగలు… మూడేళ్ల క్రితం… 2011 వెలుగుచూసిన పద్మనాభుని నగల ఖజానా గుర్తుకు రాకమానదు. ఐతే ఇప్పుడు దీనిపై మరో సంచలనం వెలికి వచ్చింది. అనంత పద్మనాభుడికి చెందిన ఖజానా నుంచి రూ. 186 కోట్ల విలువైన 769 బంగారు కుండలు అదృశ్యమైనట్టు కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) మాజీ ఫైనాన్షియల్ కార్యదర్శి వినోద్ రాయ్ సుప్రీంకోర్టుకు తెలిపారు. అత్యంత కట్టుదిట్టమైన … Continue reading అనంత పద్మనాభుని ఖజానా నుంచి లక్ష కోట్ల బంగారం దోచేశారా…? | 266 kg gold missing from Sree Padmanabhaswamy temple in Telugu
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed