తిరుమలలో శ్రీవారికి పగిలిన కుండలో మాత్రమే ఓడు ప్రసాదం సమర్పిస్తారు, ఎందుకు? | Secretes About Prasadams of Tirumala

How Odu Prasadam Will Offer to Lord Sri Venkateshwara Swamy in Tirumala? తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రసాదం ఎలా నివేదిస్తారు? తిరుమల ఏడుకొండలస్వామి రోజు రకరకాల పిండి వంటలు, అన్నప్రసాదం, నైవేద్యంగా సమర్పిస్తారు. ఒక్కో వారానికి ఒక్కో ప్రసాదం సమర్పిస్తారు. ఒక్కొక్క నైవేద్యాన్ని ఒక్కో ఆరాధనలో సమర్పించడం అనవాయితీగా వస్తుంది. శ్రీవారికి ఎన్ని గంగళాలు ప్రసాదం ఉన్న కూడా ఆ ఒక్క ప్రసాదం మాత్రం కులశేఖర పడి దాటి శ్రీవారికి నివేదిస్తారు. … Continue reading తిరుమలలో శ్రీవారికి పగిలిన కుండలో మాత్రమే ఓడు ప్రసాదం సమర్పిస్తారు, ఎందుకు? | Secretes About Prasadams of Tirumala