పితృదేవతల ఆహారాన్ని కాకి ముట్టుకుంటే వారికి చేరుతుందా?

మహాలయ పిత్రుపక్షమున తెలుసుకోనవలసిన ముఖ్య విషయం. ఇది రామాయణ అంతర్గతమైన ఉత్తరకాండలో సవివరంగా వివరింపబడి వుంది. రావణాసురుడు తన అన్నగారైన కుబేరుని యుద్ధంలో ఓడించి ఆయనకు వరప్రసాదంగా లభించిన పుష్పకవిమానం ఎక్కి ప్రపంచం అంతా చుడుతూ ఒకసారి ఉశీరబీజ దేశమునకు చేరగా అక్కడ మరుత్తుడను మహారాజు దేవతలతో కూడి యజ్ఞం చేస్తూ కనబడ్డాడు. అక్కడకు అతడు వస్తున్నప్పుడు గమనించి దేవతలు అందరూ పశుపక్షులుగా మారి పారిపోయారు. ఇంద్రుడు నేమలిగాను, యమధర్మరాజు కాకి గాను, కుబేరుడు తొండగాను, వరుణుడు … Continue reading పితృదేవతల ఆహారాన్ని కాకి ముట్టుకుంటే వారికి చేరుతుందా?