Mahabharatm | మహాభారత యుద్ధం తరువాత పాండవులు ఏం అయ్యారు ?
Mahabharatm: పాండవుల జీవితం మహాభారత యుద్ధం తరువాత ఎలా మారింది? కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత, కౌరవుల శిబిరం నుండి కేవలం ముగ్గురు యోధులు – కృప, అశ్వత్థామ, కృతవర్మ మాత్రమే జీవించి ఉండి యుద్ధం నుండి బయటపడ్డారు. పాండవులు విజయం సాధించారు, కానీ వారి సంతానం అందరూ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. భీముని కుమారుడు ఘటోత్కచుడు, అర్జునుని కుమారుడు అభిమన్యులు కూడా యుద్ధంలో మరణించారు. ఈ సమయంలో హస్తినాపురం రాజ్యానికి వారసుడు లేనట్లయింది. అయితే అశ్వత్థామ … Continue reading Mahabharatm | మహాభారత యుద్ధం తరువాత పాండవులు ఏం అయ్యారు ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed