తిరుపతి దేవస్థానం మార్చి 1 నుంచి దర్శనం కోసం కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది
Tirupati Temple To Introduce Facial Recognition System For Darshan From March 1 శ్రీవారి భక్తుల కోసం తిరుమలలో సరికొత్త వ్యవస్థకు శ్రీకారం భక్తులు ఒకటి కంటే ఎక్కువ టోకేన్లు తీసుకోకుండా ఉండేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ తిరుపతి దేవస్థానం మార్చి 1 నుండి భక్తుల కోసం ముఖ గుర్తింపు విధానాన్ని (Facial Recognition System) ప్రవేశపెట్టనుంది. ఆలయాన్ని నిర్వహించే ట్రస్ట్ తిరుమల … Continue reading తిరుపతి దేవస్థానం మార్చి 1 నుంచి దర్శనం కోసం కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed