శబరిమల భక్తులపై ఇలా చేయడం సరికాదు…
శబరిమలలో మహిళల ప్రవేశంపై జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ నెల 15 నుంచి అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. దీంతో శబరిమలకు వచ్చే భక్తులు కీర్తనలు పాడొద్దు.. శరణు ఘోష చేయవద్దని, గుంపులుగా వెళ్లొద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో భక్తులకు ఇబ్బంది కలుగుతోందంటూ కొందరు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు నిన్న తీర్పునిచ్చింది. భక్తులు బృందాలుగా రావడం.. కీర్తనలు పాడటం తీర్థయాత్రలో భాగమని, వాటిపై పోలీసులు ఆంక్షలు విధించడం ఏమాత్రం సరికాదని, … Continue reading శబరిమల భక్తులపై ఇలా చేయడం సరికాదు…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed