The first Durga Mata temple in India | భారతదేశంలోని మొదటి దుర్గామాత ఆలయం

One of the oldest Hindu temple in the world ప్రపంచంలో అత్యంత పురాతన హిందూ దేవాలయం భారతదేశంలో ఉన్న ముండేశ్వరీ ఆలయం ప్రపంచంలోనే అత్యంత పురాతన హిందూ దేవాలయాలలో ఒకటి. ఇది బీహార్ రాష్ట్రంలోని కైమూర్ జిల్లాలో ఉంది. ఈ ఆలయం క్రీ.శ. 105లో నిర్మించబడింది. ఆలయ విశేషాలు ఈ ఆలయంలో దుర్గామాతను శక్తిరూపంలో, పరమ శివుడిని కూడా పూజిస్తారు. దుర్గాదేవి ఇక్కడ ముండేశ్వరీ మాతగా దర్శనమిస్తుంది, మహిషాసురమర్ధినీ రూపంలో ఉంటుంది. ఈ ఆలయం … Continue reading The first Durga Mata temple in India | భారతదేశంలోని మొదటి దుర్గామాత ఆలయం