తిరుమల శ్రీవారి దేవస్థానానికి ఆర్బీఐ జరిమానా..! భక్తుల ఆ చెల్లింపులే కారణమా..?

RBI Imposes Penalty on TTD for FCRA Violation తిరుమల శ్రీవారి దేవస్థానానికి ఆర్బీఐ జరిమానా శ్రీవారి వెంకన్న ఆలయానికి RBI జరిమానా విధించింది. ఈ జరిమానా ఎందుకు విధించింది అంటే భక్తులు కానుకలు, మొక్కుల రూపంలో స్వామి వారికి చెల్లించుకునే కానుకలే కారణం అని తెలుస్తుంది. వడ్డీ కాసుల వాడు వెంకన్న దర్శించుకునేందుకు లక్షల్లో భక్తులు దేశం, ప్రపంచ వ్యాప్తంగా నలుమూలల నుంచి వస్తారు. వివిధ దేశాల నుంచి విదేశీ కరెన్సీని ఈ-హుండీ సమర్పిస్తారు. … Continue reading తిరుమల శ్రీవారి దేవస్థానానికి ఆర్బీఐ జరిమానా..! భక్తుల ఆ చెల్లింపులే కారణమా..?