దరిద్రాన్ని పారద్రోలే పూర్ణవల్లీ దేవి | Story of Poornavali

   Story of Poornavali పూర్ణవల్లీ దేవి ఎవరు ? ఆమె అక్కడ కొలువై ఉంది? పూర్ణవల్లీ దేవి ఆమెనే పూర్ణవల్లీ తాయారు అంటారు. ఆమె దరిద్రాన్నీ, ఆకలినీ, కరువునీ రూపుమాపే చల్లని తల్లి. తమిళనాడు లోని (ఉత్తమర్  కోయిల్) ఉత్తమ కోవెల లో పూర్ణవల్లీ దేవి కొలువై ఉంది. ఈమె లక్ష్మీదేవి అవతారం. పూర్ణవల్లీదేవి కథ ఒకనాడు పార్వతీ దేవి వద్దకు తన రూపం లో వెళ్ళి పాదపూజలందుకుంటున్న బ్రహ్మను చూసి పరమేశ్వరుడు ఆగ్రహించి బ్రహ్మ … Continue reading దరిద్రాన్ని పారద్రోలే పూర్ణవల్లీ దేవి | Story of Poornavali